MLA Koneti Adimulam: ఏపీలో అధికార పార్టీ వైసీపీకి మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం టీడీపీ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. తన తనయుడు సుమన్ కుమార్ తో కలిసి నేడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో భేటీ అయ్యారు. టీడీపీ తీర్థం పుచ్చుకునే విషయంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..MLA Adimulam: టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం.!
వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. తన తనయుడు సుమన్ కుమార్ తో కలిసి నేడు నారా లోకేష్ తో భేటీ అయ్యారు. టీడీపీ తీర్థం పుచ్చుకునే విషయంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
Translate this News: