Union Budget 2024 : రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(PM-Kisan Samman Nidhi) ను అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు డబ్బులు ఇస్తారు. ఈ పథకం కింద, అర్హులైన రైతులకు సంవత్సరానికి మూడుసార్లు రూ. 2,000 అందజేస్తారు, అంటే రైతులకు ఏటా రూ.6,000 ప్రయోజనం అందిస్తారు. కోట్లాది మంది రైతులు ఇప్పటికే ఈ పథకంతో అనుబంధం కలిగి ఉన్నారు.. వారంతా ప్రయోజనాలు పొందుతున్నారు. ఇక ఇవాళ(ఫిబ్రవరి 1న) జరగనున్న మధ్యంతర బడ్జెట్(Interim Budget) లో కేంద్రం రైతులకు గుడ్న్యూస్ చెప్పనుందన్న ప్రచారం జరుగుతోంది.
పూర్తిగా చదవండి..PM Kisan In Budget : రైతులకు బడ్జెట్లో తీపి కబురు.. పీఎం కిసాన్ పెంపు? ఎంతంటే?
ఫిబ్రవరి 1న(ఇవాళ్టి) మధ్యంతర బడ్జెట్పై అనేక అంచనాలు ఉన్నాయి. రైతులు పీఎం-కిసాన్ కింద పొందే మొత్తాన్ని పెంచవచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద రూ.6వేలు ఇస్తుండగా, ఏడాదికి రూ.9వేలకు పెంచవచ్చని సమాచారం.
Translate this News: