MLA Krishna Prasad: ఎన్టీఆర్ జిల్లాలో జి.కొండూరు మండలంలోని గడ్డమణుగు గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి విషయానికి వచ్చే సరికి గొంతులో వెలక్కాయ పడినట్లు ఉందన్నారు. జి.కొండూరు నుండి గంగినేని రహదారి పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు.
పూర్తిగా చదవండి..YCP MLA: ప్రజలకు పథకాలు కాదు..అభివృద్ధి కావాలి : ఎమ్మెల్యే వసంత
అభివృద్ధి విషయానికి వచ్చే సరికి గొంతులో వెలక్కాయ పడినట్లు ఉందన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ప్రజలు పథకాలు కాకుండా..అభివృద్ధి కావాలంటున్నారని అన్నారు.
Translate this News: