SHOCKING DEAD BODY VIDEO :మారుతున్న సాంకేతికతో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తోన్న తరుణమిది. ఓ వైపు అంతరిక్ష ప్రయోగాలతో సంబరాలు చేసుకుంటున్న మన దేశంలో .. వైద్య సదుపాయాల్లో మాత్రం సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ గ్రామాల్లో కనీస వైద్య సదుపాయాలు లేక మంచాలనే డోలీలా తయారు చేసి అనారోగ్యంతో బాదపడుతున్నవారిని మోసుకుని వెళ్తున్న ఘటనలు కనిపిస్తున్నాయి.ఇలాంటి హృదయవిదారక ఘటనలు చూస్తున్నప్పుడు దేశం ఎటు వెళ్తోంది అన్న సంశయం కలగక మానదు. ఒడిస్సా, కోరాఫుట్ జిల్లా వరిగుమ్మ సమితిలో శనివారం జరిగిన ఘటనే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. సామాజిక మాధ్యమాల్లో వైరల్ర్ గా మారిన ఈ విషాద ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే ..
పూర్తిగా చదవండి..Viral Video : అంబులెన్స్ కి అద్దె చెల్లించలేక మృతదేహాన్ని ఏం చేసారో చూస్తే షాక్ అవుతారు!!!
అంబులెన్స్ కి అద్దె చెల్లించలేక మృతదేహాన్ని 20 కిలోమీటర్లు మోసుకెళ్లిన విషాద ఘటన కొరపుట్ జిల్లా వరిగుమ్మ సమితిలో శనివారం చోటుచేసుకోగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Translate this News: