PadmaVibhushan : టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి (Chiranjeevi)కి ‘పద్మవిభూషణ్’ (PadmaVibhushan)వరించిన విషయం తెలిసిందే. అయితే దేశంలోనే రెండో అత్యున్నతమైన అవార్డును ఆయనకు అందించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడినప్పటి నుంచి మెగా కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. పలువురు ప్రముఖులు సైతం శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలోనే మెగా కోడలు ఉపాసన మరోసారి ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది.
పూర్తిగా చదవండి..Upasana: ఒకే కుటుంబంలో ఇద్దరికీ పద్మవిభూషణ్.. మెగా కోడలు పోస్ట్ వైరల్
మెగా కోడలు ఉపాసన తన ఫ్యామిలీలో ఇద్దరికీ పద్మవిభూషణ్ వరించినందుకు ఆనందంగా ఉందంటోంది. 'ఇండియాలో ఇప్పటికి 336 మంది మాత్రమే పద్మవిభూషణ్ అందుకున్నారు. అందులో మా తాత డాక్టర్ ప్రతాప్ రెడ్డి & మామయ్య చిరంజీవి కొణిదెల ఉన్నందుకు గర్వంగా ఉంది' అని పోస్ట్ పెట్టింది.
Translate this News: