YCP Election Campaign Starts From Bheemili : ఏపీ సీఎం, వైఎస్ జగన్(Jagan) ఇవాళ(జనవరి 27)భీమిలి(Bheemili) నియోజకవర్గంలోని సంగివలసలో కార్యకర్తలు, నాయకులతో తొలి ప్రాంతీయ సమావేశానికి రంగం సిద్ధమైంది. ఈ సమావేశానికి ‘సిద్ధం'(Siddham) అని పేరు పెట్టారు . ఈ బహిరంగ సభకు ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి రెండు లక్షల మందికి పైగా కార్యకర్తలు హాజరవుతారని అంచనా. ఉత్తరాంధ్ర రీజినల్ ఇన్చార్జి వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy), మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana), తదితర ప్రముఖ నేతలు 18 ఎకరాల స్థలంలో సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
పూర్తిగా చదవండి..YCP Election Campaign : ‘సిద్ధం’లో మోగనున్న జగన్ ఎన్నికల శంఖారావం.. లక్షల్లో జనసమీకరణ!
ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 'సిద్ధం' పేరుతో భారీ సభలను తలపెట్టాలని వైసీపీ నిర్ణయించినా ఇవాళ భీమిలి వేదికగా తొలి సభ జరగనుంది. ఇదే సభ నుంచి వైఎస్ జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. సభకు రెండు లక్షల మందికి పైగా కార్యకర్తలు హాజరవుతారని అంచనా.
Translate this News: