TDP -JANASENA -BJP ALLIANCE: రానున్న ఎన్నికల్లో టిడిపి ,జనసేన ,బీజేపీ ఏకం కానున్నాయా ? అంటే అవుననే అనిపిస్తోంది ప్రస్తుతం రాజకీయ పరిణామాలు చూస్తుంటే. ఇప్పటికే టిడిపి ,జనసేన పొత్తు కన్ఫర్మ్ అయిన విషయం తెల్సిందే. ఇప్పుడు బీజేపీ తో సైతం పొత్తు పెట్టుకునే ఆలోచనలో పవన్ కళ్యాణ్ , చంద్రబాబు నాయుడు ఉన్నారని, ఈ విషయంలో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని సమాచారం,.ఇందులో భాగంగానే త్వరలోనే జనసేన అధినేత ఢిల్లీకి వెళ్లనున్నారు.పొత్తుల విషయంలో బీజేపీ అధిష్టానంతో చర్చలు జరపనున్నారని, ఈ విషయంపై అధిష్టానంతో క్లారిటీ తీసుకోనున్నారని సమాచారం. ఇక.. పవన్ భేటీ తర్వాత టిడిపి అధినేత చంద్రబాబు సైతం ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నాయి.
పూర్తిగా చదవండి..AP POLITICS : జగన్ టార్గెట్ గా టీడీపీ,జనసేన,బీజేపీ పొత్తు ?త్వరలో ఢిల్లీ వెళ్లనున్న పవన్ కళ్యాణ్
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా? ప్రస్తుతం రాజకీయవర్గాల్లో నడుస్తున్న చర్చ. వీటికి బలం చేకూరుస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో ఢిల్లీ వెళ్లి బీజేపీతో పొత్తుల విషయంపై చర్చలు జరిపి క్లారిటీ తీసుకోనున్నారని తెలుస్తోంది.
Translate this News: