Padma Awards 2024:గణతంత్ర దినోత్సవం 2024 వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్’ పురస్కారాన్ని ఈ ఏడాది మొత్తం ఐదుగురు ప్రముఖులకు ప్రకటించారు. అందులో మన తెలుగు తేజాలయిన మెగాస్టార్ చిరంజీవికి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ఈ పద్మ విభూషణ్ పురస్కారం వరించింది. ఆవార్డ్ ప్రకటన తెలిసిన వెంటనే రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Padma Awards 2024: పద్మ విభూషణ్ పురస్కార గ్రహీతలకు సిఎం జగన్ అభినందనలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మవిభూషణ్’పురస్కారం మెగాస్టార్ చిరంజీవిని,మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని వరిందింది. పురస్కార గ్రహీతలకు సిఎం జగన్, కిషన్ రెడ్డి బండి సంజయ్ కుమార్ అబినందనలు తెలిపారు.
Translate this News: