Ayodhya Ram : దేశ హిందువుల 500 ఏళ్ల నాటి కల సాకారం అయింది. అయోధ్య(Ayodhya) లో రామాలయ నిర్మాణం పూర్తైంది. తన జన్మస్థలంలో రామ్లలా(Ram Lalla) కొలువుదీరారు. అద్భుతమైన రూపంలో ఉన్న బాలరాము(Bala Rama) డిని దర్శించుకునేందుకు లక్షలాది మంది అయోధ్య వైపు అడుగులు వేశారు. ప్రధాని మోదీ(PM Modi) సహా దేశంలోని ప్రముఖులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రారంభానికి ముందే అయోధ్య బాల రాముడి రూపం సోషల్ మీడియా లో దర్శనమిచ్చింది. ఒంటినిండా ఆభరణాలతో అలంకరించిన ఫొటో మీడియా మొత్తం చక్కెర్లు కొట్టింది. అయితే తాజాగా ఒక ఏఐ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.
పూర్తిగా చదవండి..Viral Video : చిరునవ్వులు చిందిస్తూ అయోధ్య రాముడి దర్శనం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
అయోధ్యలో తన జన్మస్థలంలో రామ్లలా కొలువుదీరారు. బాలరాముడి విగ్రహ నమూనాతో కొందరు ఏఐ సాంకేతిక జోడించి ఒక వీడియోను రూపొందించారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి రామ్లలా నిజంగానే తమను చూస్తున్నట్టు, మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Translate this News: