Sunitha Laxma Reddy : తెలంగాణ(Telangana) రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి(Sunitha Laxma Reddy) , కొత్త ప్రభాకర్ రెడ్డి , గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ని కలిశారు. ఈ క్రమంలో వారంతా కూడా కాంగ్రెస్ లో చేరుతున్నామని వస్తున్న వార్తలను వారు ఖండించారు.
పూర్తిగా చదవండి..BRS MLA : రేవంత్ రెడ్డిని కలిస్తే తప్పేంటి.. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి!
కాంగ్రెస్ లోనికి వెళ్లే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి స్పష్టం చేశారురేవంత్ ను కలవడం గురించి అనవసరంగా రాజకీయం చేస్తున్నారని , ఎన్నికల సమయంలో చేసిన హామీలను, వాగ్దానాలను నెరవేర్చాలనే తాము రేవంత్ ను కలిసినట్లు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు.
Translate this News: