Ayodhya Ram Mandir: సోమవారం అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన తరువాత రోజు మంగళవారం నుంచి సామాన్య భక్తులకు ఆయోద్య అధికారులు స్వామి వారి దర్శనాన్ని కల్పించారు. మంగళవారం నుంచి కూడా అయోధ్య బాల రామున్ని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు.
పూర్తిగా చదవండి..Ayodhya Ram Mandir: రెండో రోజు కూడా అయోధ్యలో కొనసాగుతున్న భారీ రద్దీ..!
బుధవారం అయోధ్య రామ మందిరంలోని బాల రామున్ని దర్శించుకునేందుకు భారీ రద్దీ కొనసాగుతోంది. మంగళవారం నాడు స్వామి వారిని దాదాపు ఐదు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. బాల రామున్ని చూసేందుకు ప్రజలు తీవ్రమైన చలిని సైతం లెక్కచేయడం లేదు.
Translate this News: