Vasantha Krishna Prasad: సొంత పార్టీ ఎమ్మెల్యేనే వైసీపీ (YCP) ప్రభుత్వం పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలం నుంచి పార్టీ మీద తీవ్ర అసంతృప్తితో ఉన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (Vasantha Krishna Prasad) పార్టీ పెద్దలకు పెద్ద తలనొప్పిగా మారారు. ఈ క్రమంలో ఆయన మంగళవారం నాడు వెలగలేరులోని ప్రభుత్వ ఆసుపత్రి భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పూర్తిగా చదవండి..YCP Mla : ప్రజాప్రతినిధులే ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి.. సొంతపార్టీ పైనే ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సొంత పార్టీ మీదే విమర్శనాస్త్రాలు సంధించారు. సొంత పార్టీ నేతలు బిల్లులు రాక ఆస్తులు అమ్ముకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.తన భవిష్యత్తు ఏంటి అనేది కాలమే నిర్ణయిస్తుందని తెలిపారు.
Translate this News: