Ind vs Eng: ఇంగ్లాండ్ తో జరిగే ఐదు మ్యాచ్ల స్వదేశీ సిరీస్లో మొదటి రెండు టెస్టుల నుంచి విరాట్ కోహ్లీ (Virat kohli) వ్యక్తిగత కారణాల వల్ల వైదొలిగిన విషయం తెలిసిందే. దీంతో కోహ్లీ స్థానం భర్తీపై పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. ఇన్ ఫామ్ బ్యాటర్లు రజిత్ పాటిదార్, సర్ఫారాజ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే సీనియర్ ఆటగాళ్లు చెతేశ్వర్ పుజారా (Pujaara), అజింక్యా రహానే (Rahane) పేర్లు కూడా ప్రస్తావించబడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా భారత ఆటగాడు, వ్యాఖ్యత ఆకాష్ చోప్రా (Akah chopra) వీరందరినీ పక్కన పెట్టి మరో యంగ్ ప్లేయర్ అవకాశం ఇస్తే బాగుటుందంటున్నాడు.
పూర్తిగా చదవండి..India vs England: కోహ్లీ స్థానంలో కత్తిలాంటి కుర్రాడు.. బెస్ట్ ఫినిషర్ కే ఛాన్స్!
ఇంగ్లాండుతో మొదటి రెండు టెస్టుల నుంచి తప్పుకున్న కోహ్లీ స్థానం భర్తీపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇన్ ఫామ్ బ్యాటర్లు రజిత్ పాటిదార్, సర్ఫారాజ్ లతో పాటు పుజారా, రహానేల పేర్లు కూడా ప్రస్తావించబడుతున్నాయి. కానీ ఆకాశ్ చోప్రా మాత్రం రింకూ సింగ్ ను తీసుకోవాలని సూచిస్తున్నారు.
Translate this News: