IND Vs ENG: భారత్తో జరగనున్న ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత సారథి రోహిత్ శర్మను (Rohit Sharma) బోల్తా కొట్టించేందుకు తమ దగ్గర పక్కా వ్యూహాలు ఉన్నాయని ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ (Mark wood) అన్నారు. జనవరి 25నుంచి మొదటి టెస్టు మొదలవనుండగా ఇప్పటికే ఇరుజట్లు ప్రాక్టీస్ మొదలుపెట్టేశాయి. ఈ క్రమంలోనే రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన మార్క్ వుడ్.. రోహిత్ శర్మ ఈసారి భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉంటుందని, అయితే అతన్ని కట్టడి చేసేందుకు తమ జట్టు అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని చెప్పాడు.
పూర్తిగా చదవండి..IND Vs ENG: అదే వ్యూహంతో రోహిత్ ను కట్టడిచేస్తాం.. మార్క్ వుడ్
భారత సారథి రోహిత్ శర్మను బోల్తా కొట్టించేందుకు తమ దగ్గర పక్కా వ్యూహాం ఉందని ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ అన్నారు. 'రోహిత్ సామర్థ్యాన్ని ఎదుర్కోవడానికి బౌలర్లకు షార్ట్ పిచ్ డెలివరీలు సహాయపడతాయి. భారత్ పై ఒత్తిడి పెంచేందుకు మా దూకుడు కొనసాగిస్తాం' అని అన్నాడు.
Translate this News: