Stock Market Today : అయోధ్య(Ayodhya) రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం(జనవరి 22) భారతీయ స్టాక్ మార్కెట్ మూసివేస్తారు. ఆ రోజున బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(బిఎస్ఇ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఇ) లో ట్రేడింగ్ ఉండదు. అయోధ్యలో రామ మందిర(Ram Mandir) ప్రతిష్ఠాపన కార్యక్రమం కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం(Maharashtra Government) జనవరి 22న రాష్ట్రంలో సెలవు దినంగా ప్రకటించింది.
పూర్తిగా చదవండి..Stock Market Holiday : ఈరోజంతా స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్.. 22న సెలవు.. ఎందుకంటే..
అయోధ్య రామమందిరంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట కోసం అందరూ ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. చాలా రాష్ట్రాలు ఆరోజు సెలవు ప్రకటించాయి. మన దేశీయ స్టాక్ మార్కెట్ కూడా ఆరోజు అంటే జనవరి 22న సెలవు ప్రకటించింది. బదులుగా ఈరోజు శనివారం సెలవు అయినప్పటికీ పూర్తి రోజంతా ట్రేడింగ్ ఉంటుంది.
Translate this News: