Iran Strikes On Pk: పాకిస్థాన్లోని జైష్ అల్-అద్ల్ స్థావరాలపై ఇరాన్ దాడులు (Iran Attacks) చేయడంపై భారత్ బుధవారం స్పందిస్తూ, ఇది రెండు దేశాల మధ్య ఉన్న అంశమని పేర్కొంది. అయితే, “దేశాలు తమ ఆత్మరక్షణ (Self Defence) కోసం తీసుకుంటున్న చర్యలను” అర్థం చేసుకున్నట్లు భారత్ (Bharat)తెలిపింది.ఉగ్రవాదాన్ని సహించేది లేదని భారత్కు రాజీలేని వైఖరి ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పునరుద్ఘాటించారు.
పూర్తిగా చదవండి..Iran VS Pak: ”ఆత్మ రక్షణ కోసమే ”.. పాక్ పై దాడుల గురించి స్పందించిన భారత్!
పాకిస్థాన్లోని జైష్ అల్-అద్ల్ స్థావరాలపై ఇరాన్ దాడులు చేయడంపై భారత్ స్పందించింది. ఇరు దేశాలు కూడా “దేశాలు తమ ఆత్మరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను” అర్థం చేసుకున్నట్లు భారత్ తెలిపింది.
Translate this News: