Aurangabad News: కార్ పార్కింగ్ విషయంలో మొదలైన గొడవ నలుగురి హత్యకు (Murder) దారి తీసింది. ఈ దారుణం బీహార్ (Bihar) లోని ఔరంగాబాద్ (Aurangabad) జిల్లా నబీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ హోటల్ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మలుపు దగ్గర కార్ పార్కింగ్ విషయంలో కారు డ్రైవర్ కు, స్థానికులకు మధ్య పెద్ద వివాదం చోటు చేసుకుంది.
పూర్తిగా చదవండి..Bihar: పార్కింగ్ విషయంలో గొడవ..నలుగురి హత్య..పోలీసుల అదుపులో ఆరుగురు!
దుకాణం ముందు కారు పార్కింగ్ చేశారని జరిగిన వాగ్వాదంలో నలుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు ఔరంగాబాద్ పోలీసులు తెలిపారు.
Translate this News: