Rs. 500 Note: దేశ వ్యాప్తంగా అయోధ్య (Ayodhya) రామ మందిర ప్రారంభోత్సవం కోసం ఎదురు చూస్తున్న సమయంలో జనవరి 22 నే శ్రీరాముని చిత్రాలతో ఉన్న రూ. 500 నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) విడుదల చేయబోతుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం, శ్రీరాముని చిత్రాలతో పాటు రూ. 500 నోటు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పూర్తిగా చదవండి..Rs. 500 Note: రూ. 500 నోటు పై రాముడి ఫోటో.. ఆర్బీఐ రిలీజ్..నిజమేనా?
అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠకి ఏర్పాట్లన్ని చురుగ్గా జరుగుతున్న సమయంలో రాముని బొమ్మతో ఆర్బీఐ 500 రూపాయల నోటును విడుదల చేస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే అది ఫేక్ న్యూస్ అని బ్యాంకింగ్ రంగ నిపుణుడు అశ్వనీ రాణా వివరించారు.
Translate this News: