BIG BREAKING: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) సోమవారం నోటీసులు పంపంచింది. రేపు (మంగళవారం) విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రేపు విచారణకు వెళ్తారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. 2023 మార్చిలో మూడు రోజులపాటు కవితను ఈడీ విచారించగా.. ఈడీ జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
పూర్తిగా చదవండి..Kavitha: లిక్కర్ స్కాం కేసులో మరోసారి కవితకు నోటీసులు..!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ సోమవారం నోటీసులు పంపంచింది. మంగళవారం విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే విచారణకు వెళ్లాలా? వద్దా? అనే విషయంపై లాయర్లతో కవిత చర్చిస్తున్నట్లు సమాచారం.
Translate this News: