MaheshBabu-Ramyakrishna :సంక్రాంతి బరిలోకి దిగి దుమ్ము రేపే వసూళ్లు రాబడుతోన్న గుంటూరు కారం (Guntur kaaram)సినిమాకి ట్రోల్స్ మాత్రం తగ్గడం లేదు. గురూజీపై మీమ్స్ మాత్రం తగ్గడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా (Trivikram) త్రివిక్రమ్ పై ఇలా ట్రోల్స్ చేయడం, సినిమా పై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడంతో నిర్మాత నాగ వంశీ , డిస్ట్రిబ్యూటర్ (Dil Raju) దిల్ రాజు రియాక్ట్ అయి ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. అయినా సరే.. ఏదో ఒక రకంగా గుంటూరు కారం విమర్శల నెదుర్కొంటోంది. ఇప్పుడు తాజాగా మరో ట్రోల్ ట్రెండ్ అవుతోంది.
పూర్తిగా చదవండి..వైరల్ అవుతోన్న మహేష్ బాబు – రమ్యకృష్ణ ఐటెం సాంగ్.. తల్లీ కొడుకులుగా ఎలా చూపిస్తావు అంటూ ట్రోల్స్
మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం మూవీలో రమ్యకృష్ణ -మహేష్ తల్లీకొడుకులుగా నటించారు.అయితే ..నానీ మూవీలో రమ్యకృష్ణ, మహేష్ బాబు కలిసి చేసిన ఓ ఐటెం సాంగ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో ట్యాగ్ చేస్తూ త్రివిక్రమ్ పై విమర్శలు చేస్తుండటం విశేషం.
Translate this News: