SIM Card Holders Alert : రిలయన్స్ జియో(Reliance Jio), ఎయిర్టెల్(Airtel) కస్టమర్లకు చేదువార్త. నిజానికి, ఈ రెండు కంపెనీలు త్వరలో 5G సర్వీసుల ఛార్జీలను పెంచబోతున్నాయి. దీని వల్ల వినియోగదారులు గతంలో కంటే ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తుంది. Jio – Airtel 2024 సంవత్సరంలో ప్రీమియం కస్టమర్ల కోసం తమ అపరిమిత 5G డేటా ప్లాన్లను తీసివేయవచ్చు. 4G కంటే 5G సర్వీసులకు కనీసం 5-10% ఎక్కువ ఛార్జీ విధించవచ్చు.
పూర్తిగా చదవండి..Mobile Tariff : జియో.. ఎయిర్టెల్ కస్టమర్లకు ఎలర్ట్.. ఛార్జీలు పెరుగుతున్నాయ్!
జియో, ఎయిర్టెల్ తమ 5జీ సర్వీసుల ధరలను పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏడాది కాలంగా 4జీ సర్వీసుల ధరల్లోనే 5జీ సర్వీసులను కూడా అందిస్తూ వస్తున్నాయి. అయితే, ఈ సంవత్సరం 5జీ కోసం ప్రత్యేకంగా టారిఫ్ తీసుకువచ్చే అవకాశం ఉంది
Translate this News: