చదువులో కష్టపడేతత్వం, ర్యాంకులు సాధించే టాలెంట్, తక్కువ వయసులోనే సీఈవో స్థాయికి ఎదిగిన ప్రతిభ, AI ఎథిక్స్లో అత్యంత తెలివైన 100 మంది మహిళలలో ఒకరు.. ఇవన్ని ప్రొషెషనల్ స్కిల్కు కొలమానలే కావొచ్చు.. కానీ వ్యక్తిగతంగా మాత్రం ఆమె మానసిక సమస్యల బాధితురాలే.. ఎందుకంటే నాలుగేళ్ల కన్నకొడుకును చంపి బ్యాగ్లో వేసుకోని వెళ్లిపోయిందంటే ఆమెలో ఎంత క్రూరత్వం ఉందో అర్థం చేసుకోవచ్చు. చూడటానికి డిసెంట్గా, ఎన్నో అంతర్జాతీయ వేదికలపై డిబెట్లు, డిస్కషన్స్తో పాటు తన కంపెనీని టాప్గా తీసుకెళ్లేందుకు కష్టపడే నైజం ఉన్న సుచనా సేథ్(Suchana Seth) మెంటల్గా మాత్రం ఎంతో బలహీనురాలో అర్థం అవుతుంది. ఫిజికల్ హెల్త్ ఎలా ఉన్నా మెంటల్ హెల్త్ సరిగ్గా లేకపోతే ఎన్ని ఘోరాలు, దారుణాలు జరుగుతాయో చెప్పడానికి బెంగళూరు-గోవా క్రైమ్ ఎపిసోడ్ చెబుతోంది. ఇంతకి ఎవరీ సుచనా సేథ్..? కన్నబిడ్డను, నాలుగేళ్ల చిన్నారిని ఎందుకు చంపింది?
పూర్తిగా చదవండి..Suchana Seth: ఫిజిక్స్లో మాస్టర్స్, సంస్కృతం టాపర్.. నాలుగేళ్ల కుమారుడిని చంపిన సీఈవో సుచనా ఫ్రొఫైల్!
కన్న కొడుకుని దారుణంగా చంపేసిన సుచనా విద్యావంతురాలు. 'ది మైండ్ఫుల్ AI ల్యాబ్' CEO వ్యవస్థాపకురాలైన సుచన భౌతికశాస్త్రంలో మాస్టర్స్ పట్టా పొందారు. ఆస్ట్రోఫిజిక్స్లో నైపుణ్యం సాధించారు. ఇంతటి ఫ్రొఫైల్ కలిగిన సుచన తన కొడుకును ఎందుకు చంపిందో ఆర్టికల్ మొత్తం చదవి తెలుసుకోండి.
Translate this News: