Maldives Dispute : ఒక్కోసారి ఒక్క మాట.. చాలా పరిస్థితులను తారుమారు చేస్తుంది. నోరు జారిన ఆ ఒక్క క్షణం నష్టాల మూటను మోసుకొస్తుంది. అది వ్యక్తి అయినా.. వ్యవస్థ అయినా.. దేశమైనా.. మాట జాగ్రత్తగా వాడాలని పెద్దలు చెప్పేది అందుకే. సరే.. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. భారతదేశంపై మాల్దీవుల(Maldives) మంత్రి ఒకరు చేసిన పొరపాటు వ్యాఖ్యానం.. వారి టూరిజంపై కోలుకోలేని పెద్ద దెబ్బ కొట్టింది. అయితే అదే సమయంలో భారతదేశం(India) లోని లక్షద్వీప్(Lakshadweep) కి సంబంధించిన ప్రతి చిన్న విషయమూ ఇప్పుడు హాట్ టాపిక్(Hot Topic) గా మారిపోయింది. వ్యాపారానికి సంబంధించి.. కూడా ఈ వివాదం చాలా విషయాలను మార్చేస్తోంది. అవేమిటో ఓ లుక్కేద్దాం..
పూర్తిగా చదవండి..Maldives Dispute : మాల్దీవుల వివాదం.. ఆ రెండు షేర్లకు రెక్కలు.. మీ దగ్గర ఉన్నాయా?
మాల్దీవుల వివాదంతో భారత్ లోని రెండు కంపెనీల షేర్లు పరుగులు తీస్తున్నాయి. పర్యాటక ప్రాంతాల్లో రిసార్ట్స్ నడిపే ప్రవేగ్ షేర్లు 20 శాతం జంప్ అయ్యాయి. ఇక ఈజీ మై ట్రిప్ సంస్థ షేర్లు రెండు శాతం పెరిగాయి. మరోవైపు మాల్దీవులకు వెళ్లే పర్యాటకులు లక్షద్వీప్ వైపు చూస్తున్నారు.
Translate this News: