దక్షిణాది ప్రజలు.. ముఖ్యంగా తమిళలు హిందీ భాష రుద్దుడును అసలు సహించరు. హిందీ వ్యతిరేక ఉద్యమాలు దక్షిణాది కేంద్రంగా ఎన్నో జరిగాయి. ఇక ఇటీవలి కాలంలోనూ ఈ లాంగ్వేజ్ వార్ జరిగింది. బీహార్ సీఎం నితీశ్కుమార్ తమిళల టార్గెట్గా ‘అందరూ హిందీ నేర్చుకోవాల్సిందే’నని చెప్పడం వివాదానికి కారణం అయ్యింది. ఇక ఇదే సమయంలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఓ రిపోర్టర్పై అసహనం వ్యక్తం చేశాడు.
పూర్తిగా చదవండి..Vijay Sethupathi: ‘హిందీ రుద్దుడు..’ రిపోర్టర్పై హీరో విజయ్ సేతుపతి ఆగ్రహం!
హిందీ రుద్దుడుకు తమిళనాడు వ్యతిరేకమని.. అంతేకానీ హిందీ భాషకు తాము వ్యతిరేకం కాదని రిపోర్టర్కు కౌంటర్ వేశాడు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి. కత్రినా కైఫ్, విజయ్ సేతుపతి జంటగా నటించిన 'మెర్రీ క్రిస్మస్' సినిమా ప్రమోషన్ సందర్భంగా ఈ కామెంట్స్ చేశాడు.
Translate this News: