Dharani Portal: బీఆర్ఎస్ (BRS) పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన ‘ధరణి’పోర్టల్ ను కొనసాగించే విషయంలో కాంగ్రెస్ (Congress) పార్టీ స్పష్టతనివ్వాలని రాష్ట్ర హైకోర్టు (Telangana High Court) వివరణ కోరింది. శుక్రవారం ఈ అంశంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ‘ధరణి’ని కొనసాగిస్తున్నారా? లేదా? అని ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకుని తమ ముందున్న పిటిషన్లను పరిష్కరిస్తామని చెప్పింది. దీనిపై నూతన అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డిని వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
పూర్తిగా చదవండి..Dharani Portal: ధరణి పోర్టల్పై మీ వైఖరేంటి? కాంగ్రెస్ ను ప్రశ్నించిన హైకోర్టు
'ధరణి'పోర్టల్ ను కొనసాగించే విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టతనివ్వాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం ఈ అంశంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అమలు నివేదికను కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏలకు ఆదేశాలు జారీ చేసింది.
Translate this News: