CM Jagan : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలోని కడప జిల్లాలోని పులివెందుల మండలం ఉలిమెళ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. శుక్రవారం తెల్లవారు జామున ఎదరెదురుగా వచ్చిన రెండు ఆటోలు(AUTO) ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో నలుగరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు తోండురు మండలం గోటురు గ్రామానికి చెందిన ఓబుల్ రెడ్డి గా స్థానికులు గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలసుకుని ఘటన స్థలానికి చేరకున్న పోలసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
పూర్తిగా చదవండి..KADAPA : సీఎం జగన్ ఇలాకాలో విషాదం.. రెండు ఆటోలు ఢీ కొట్టుకోవడంతో..
కడప జిల్లాలోని పులివెందుల మండలం ఉలిమెళ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారు జామున ఎదరెదురుగా వచ్చిన రెండు ఆటోలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో నలుగరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు గోటురు గ్రామం ఓబుల్ రెడ్డిగా గుర్తించారు.
Translate this News: