శబరిమల(Sabarimala) కి వెళ్లిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గత కొద్ది రోజులుగా రాజకీయ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తమిళనాడు బీజేపీ (Bjp) అధ్యక్షుడు అన్నామలై (Annamalai)మరోసారి కేరళ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. అంతేకాకుండా తమిళనాడు (Tamilanadu) ముఖ్యమంత్రి స్టాలిన్ (Stalin) మీద కూడా తీవ్ర విమర్శలు చేశారు.
పూర్తిగా చదవండి..Sabarimala: శబరిమల ఏర్పాట్లపై బీజేపీ, కాంగ్రెస్ ఫైర్..కనీసం నీరు కూడా ఇవ్వారా అంటూ..!
భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో కేరళ ప్రభుత్వం విఫలమైందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తీవ్ర విమర్శలు చేశారు. ఎంతో మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తుంటారని..వారికి కనీసం సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
Translate this News: