ABP Lok Sabha Election Survey 2024: ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి రాబోతున్నట్లు ఏబీపీ సీ-ఓటర్ సర్వే తేల్చింది. గత పార్లమెంటు ఎన్నికల్లో 352 సీట్లతో తిరుగులేని విజయం సాధించిన కూటమి ఈ సారి కూడా 295 నుంచి 335 సీట్ల వరకూ గెలిచి విజయభేరి మోగించనుందని; ప్రతిపక్ష ఇండియా కూటమి (India Alliance) 165 నుంచి 205 సీట్లతో సరిపెట్టుకుంటుందని సర్వే వెల్లడించింది. ఇతరులు 35 నుంచి 65 సీట్లలో గెలిచే అవకాశముందని పేర్కొన్నది. 2024 పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి వెల్లడైన తొలి ఒపీనియన్ ఇదే కావడంతో సర్వత్రా చర్చనీయమైంది.
పూర్తిగా చదవండి..మోదీ హ్యాట్రిక్ కన్ఫర్మ్!.. ఏబీపీ సీ-ఓటర్ సంచలన సర్వే
ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి రాబోతున్నట్లు ఏబీపీ సీ-ఓటర్ సర్వే తేల్చింది. ఆ కూటమి 295 నుంచి 335 సీట్ల వరకూ గెలిచి విజయభేరి మోగించనుందని; ప్రతిపక్ష ఇండియా కూటమి 165 నుంచి 205 సీట్లతో సరిపెట్టుకుంటుందని సర్వే వెల్లడించింది.
Translate this News: