డిసెంబర్ 29 న తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam kumar reddy) , శ్రీధర్ బాబు (Sridhar babu) లు మేడిగడ్డ ప్రాజెక్టు (Medigadda Project) సందర్శనకు వెళ్లనున్నట్లు అధికారులు వివరించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా రెడీ అయినట్లు వారు తెలిపారు. 29 ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ (Helicofter)లో మంత్రులు మేడిగడ్డకు బయల్దేరతారు.
పూర్తిగా చదవండి..Kaleswaram Project: 29న మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు పై పీపీటీ!
ఈ నెల 29 న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు. అక్కడ దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు అధికారులు వివరించారు.
Translate this News: