Rajanna Temple : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ(Vemulawada) లో కొలువై ఉన్న రాజన్న ఆలయం భక్తులతో రద్దీగా మారింది. కార్తీక మాసం నెలరోజులు కూడా స్వామి వారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. కార్తీక మాసం(Karthika Masam) ముగిసిన తరువాత వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో ఈరోజు తెల్లవారు జామునుంచే భక్తులు స్వామి వారిని దర్శించుకోవడానికి క్యూ కట్టారు.
పూర్తిగా చదవండి..Vemulawada : రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు..భారీగా పెరిగిన రద్దీ!
వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులు కావడంతో స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వస్తున్నారు. దీంతో స్వామి వారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోందని ఆలయాధికారులు తెలిపారు.
Translate this News: