తల్లి ప్రేమ వెలకట్టలేనిది.. ప్రపంచంలోని తల్లిని మించి ప్రేమించేవారు మరేవరూ ఉండరంటారు. భూమిపై బిడ్డ తొలి అడుగు పెట్టకముందు నుంచే తల్లి ప్రేమ మొదలవుతుంది. కడుపులో ఉండగానే తల్లి బిడ్డను ప్రేమిస్తుంది. చివరి శ్వాస వరకు బిడ్డలను ఎంతో ప్రేమగా చూసుకునే తల్లి తన ప్రాణాలను ఏ మాత్రం లెక్కచేసుకోదు. బిడ్డలు ఆనందం కోసం ఎన్నో త్యాగాలు చేసే తల్లి చివరకు వారి కోసం ప్రాణాలను వదులుకునేందుకు కూడా వెనకాడదు. ఎన్నో సందర్భాలు ఈ మాటలన్ని నిరూపితమయ్యాయి. మరోసారి కూడా అదే ప్రూవ్ అయ్యింది. బీహార్లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో చూస్తే ఆ తల్లికి సెల్యూట్ చేయకుండా ఉండలేం. ఇంతకీ ఏం జరిగింది?
పూర్తిగా చదవండి..Viral Video: అమ్మ ప్రేమంటే ఇదే.. మృత్యువుకు ఎదురెళ్లి మరీ..ఏం చేసిందో చూడండి!
బీహార్లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. తల్లి, ఆమె ఇద్దరు చిన్న పిల్లలు రైల్వే స్టేషన్లో పట్టాలపై పడిపోవడంతో వారి మీదుగా రైలు వెళ్లింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రాణాలకు తెగించి పసిబిడ్డలను కాపాడుకున్న తల్లికి అంతా సెల్యూట్ చేస్తున్నారు.
Translate this News: