Napier ODI: మూడు వన్డేల సిరీస్ లో చివరి మ్యాచ్ లో బంగ్లా జట్టు కివీస్ టీంకు షాకిచ్చింది. నేపియర్ వేదికగా శనివారం జరిగిన వన్డే మ్యాచ్లో 98 పరుగులకే ఆలౌట్ చేసి సంచలనం సృష్టించింది. 9 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచి రికార్డు నమోదు చేసింది. హేమాహేమీ ఆటగాళ్లతో పటిష్టంగా ఉన్న ఆ జట్టును అనూహ్యంగా దెబ్బతీయడం ద్వారా సిరీస్ కోల్పోయిన నిరాశను అధిగమించినట్లైంది.
పూర్తిగా చదవండి..Napier: కివీస్ కు షాకిచ్చిన బంగ్లా.. నేపియర్ లో చారిత్రక విజయం
మూడు వన్డేల సిరీస్ లో చివరి మ్యాచ్ లో బంగ్లా జట్టు కివీస్ టీంకు షాకిచ్చింది. నేపియర్ వేదికగా శనివారం జరిగిన వన్డే మ్యాచ్లో 98 పరుగులకే ఆలౌట్ చేసి సంచలనం సృష్టించింది. 9 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచి రికార్డు నమోదు చేసింది. న్యూజిలాండ్ గడ్డపై బంగ్లాకు ఇదే తొలి విజయం.
Translate this News: