రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ను నియమించడాన్ని నిరసిస్తున్న రెజ్లర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రముఖ రెజర్ సాక్షి మాలిక్ రెజ్లింగ్కు గుడ్బై చెబుతున్నట్టు ప్రకటించారు. మీడియా సమావేశంలో ఏడ్చేశారు సాక్షి. అటు వినేశ్ సైతం కన్నీరు ఆపుకోలేకపోయింది. ఇదే సమయంలో స్టార్ రెజర్ల బజరంగ పూనియా తన పద్మశ్రీని వెనక్కి ఇస్తున్నట్టు ట్విట్టర్లో నేరుగా మోదీకి ట్యాగ్ చేశారు. పద్మశ్రీ అవార్డును మోదీకి రిటర్న్ ఇచ్చేందుకు ప్రధాని ఇంటికి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తన పద్మశ్రీ అవార్డును ఫుట్పాత్పైనే పెట్టి వెళ్లిపోయాడు పూనియా. ఇక తాజాగా మరో టాప్ రెజ్లర్ కూడా బజరంగ్ పూనియా దారిలోనే వెళ్తున్నాడు.
పూర్తిగా చదవండి..Wrestlers Vs Brij: ఈ అవార్డులు మాకొద్దు.. పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తున్న మరో టాప్ రెజ్లర్!
ప్రముఖ రెజ్లర్ వీరేంద్ర సింగ్ యాదవ్ తన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు. సాక్షీ మాలిక్, బజరంగ్ పూనియా దారిలోనే తాను కూడా వెళ్లనున్నట్టు ట్వీట్ చేశారు. WFI అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ను నియమించడాన్ని వీరంతా నిరసిస్తున్నారు.
Translate this News: