మైక్రోసాఫ్ట్ (Microsoft) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కొత్తగా వచ్చే ల్యాప్టాప్స్ , కంప్యూటర్లలో విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ కి ముగింపు పలకాలని భావిస్తోంది. దీని ప్రభావం సుమారు 24 కోట్ల పర్సనల్ కంప్యూటర్ల మీద ప్రభావం చూపించవచ్చని తెలుస్తుంది. దీని వల్ల ల్యాండ్ ఫిల్ వ్యర్థాలు పెరిగే అవకాశం ఉన్నట్లు ఓ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది.
పూర్తిగా చదవండి..Microsoft: మైక్రోసాఫ్ట్ షాకింగ్ నిర్ణయం.. 24 కోట్ల కంప్యూటర్లపై ఎఫెక్ట్!
Translate this News: