ఐపీఎల్లో ఒక కప్పు లేనప్పటికీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore)కు ఫ్యాన్ బేస్ ఏ మాత్రం తగ్గదు. మోస్ట్ లాయల్ ఫ్యాన్ బేస్ అని ఆ టీమ్ అభిమానులు చెప్పుకుంటుంటారు. ప్రతీసారి కప్ తమదేనని చెప్పుకోవడం.. ఓడిపోయిన తర్వాత మేం కప్పుల కోసం ఆడమని చెప్పడం వారి ఫ్యాన్స్కు అలవాటు. ట్రోఫీ కోసం కాకుండా ఎంటర్టైన్మెంట్ కోసం ఆడుతామని ఓడిన తర్వాత కవర్ చేసుకుంటుంటారు ఫ్యాన్స్. ఇలా ఏదో ఒక విధంగా ఆర్సీబీ పేరు ప్రజల్లో నోటిలో నానుతూనే ఉంటుంది. నిజానికి ఆర్సీబీ ఆట పరంగా చాలా ఫన్ ఇస్తుంటుంది. గెలిచినా ఓడినా అందులో ఏదో ఒక ఫీట్ మాత్రం ఉంటుంది. బౌండరీల వర్షం కురిపించినా వికెట్లు పేకమేడల్లా కూలినా అది ఆర్సీబీకే చెల్లింది. అలాంటి ఆర్సీబీ ఆక్షన్లో ఈసారి కాస్త ఫన్ చేసింది.
పూర్తిగా చదవండి..RCB: ‘దండం పెట్టాల్సింది మీకు కదా బ్రో..’ ఆర్సీబీ టీమ్పై ట్రోలింగ్!
ఐపీఎల్ ఆక్షన్లో ఆస్ట్రేలియా పేసర్ హెజిల్వుడ్ పేరును ఆక్షనీర్ బయటకు చదవగానే.. ఆర్సీబీ హెడ్ రాజేష్ వీ మీనన్ దండం పెట్టిన ఫొటో సోషల్మీడియాలో వైరల్గా మారింది. అయితే దండం పెట్టాల్సింది హెజిల్వుడ్కి కాదు ఆర్సీబీకి అంటూ ఫ్యాన్స్ ఫన్నీగా కౌంటర్లు వేస్తున్నారు.
Translate this News: