Sensational decision of Mylavaram MLA! : ఏపీ రాజకీయాలు(AP Politics) రోజురోజుకి హిట్ ఎక్కుతున్నాయి. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో ఎవరికీ సీటు ఉంటుంది ఎవరికి ఉండదో అనే సందిగ్ధంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పటికే సీఎం జగన్(CM Jagan) చాలా చోట్ల పార్టీ ఇన్ ఛార్జ్లను మార్చి పడేశారు. దీంతో మంత్రులు,మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరిలోనూ ఫుల్ టెన్షన్ స్టార్ట్ అయ్యింది.
పూర్తిగా చదవండి..Vasantha Krishna Prasad : ఎన్నికలకు దూరంగా ఉంటా.. మైలవరం ఎమ్మెల్యే సంచలన నిర్ణయం!
ఏపీ సీఎం జగన్ కి కొత్త తలనొప్పి వచ్చి చేరింది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఆయన సీఎంవో నుంచి ఎన్నిసార్లు పిలుపు వచ్చినా వెళ్లడం లేదని సమాచారం.
Translate this News: