Y. Vishweshwara Reddy: ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పై ఉరవకొండ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నియోజకవర్గం లో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ జల రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు నీరు విడుదల చేస్తుంటే టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని.. పయ్యావుల కేశవ్ ధర్నాల పేరుతో హడావుడి చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.
పూర్తిగా చదవండి..AP Politics: ‘జల రాజకీయాలు చేస్తున్నారు’ వైసీపీ నేత సీరియస్.!
ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పై వైసీపీ నేత వై. విశ్వేశ్వరరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ జల రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు నీరు విడుదల చేస్తుంటే టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.
Translate this News: