స్టార్ హీరో ప్రభాస్ అప్ కమింగ్ మూవీ ‘సలార్’ టికెట్ల ధరల పెంపుపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెండు పార్టులుగా వస్తున్న ఈ మూవీ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుండగా సినిమా టికెట్ల ధరల పెంచాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని దర్శకనిర్మాతలు రిక్వెస్ట్ చేశారు. దీంతో మంగళవారం జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలో 10 రోజులపాటు రూ.40 రూపాయలు పెంచుకునేందుకు అనుమతిచ్చింది.
పూర్తిగా చదవండి..‘సలార్’ టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఎంత పెంచారంటే
డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రభాస్ 'సలార్' సినిమా టికెట్ల ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలో 10 రోజులపాటు అన్ని టికెట్లపై రూ.40 రూపాయలు పెంచుకునేందుకు అనుమతిచ్చింది.
Translate this News: