NIA Raids: జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోమవారం చేసిన మెరుపు దాడుల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లతో విధ్వంసం సృష్టించాలనుకున్న ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థ కుట్రలను ఎన్ఐఏ భగ్నం చేసింది. నిషేధిత ఐఎస్ఐఎస్ స్థావరాలుగా ఉన్న ప్రదేశాల్లో ఒకేరోజు దాడి చేసిన ఎన్ఐఏ మొత్తం 8 మంది ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంది. మహారాష్ట్ర, కర్ణాటక, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లోని 19 ప్రదేశాల్లో ఎన్ఐఏ సోదాలు జరిగాయి.
పూర్తిగా చదవండి..NIA Raids: ఎన్ఐఏ దాడుల్లో నివ్వెరపోయే విషయాలు.. భారీ పేలుళ్లకు ఉగ్ర కుట్ర.. 8 మంది అరెస్టు
దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లతో విధ్వంసం సృష్టించాలనుకున్న ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థ కుట్రలను ఎన్ఐఏ భగ్నం చేసింది. నిషేధిత స్థావరాలుగా ఉన్న దేశంలోని 19 ప్రదేశాల్లో సోమవారం ఒకే రోజు దాడులు జరిపి 8 మందిని అదుపులోకి తీసుకుంది.
Translate this News: