ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అమానుష ఘటన జరిగింది. ఆస్తికోసం నమ్మిన స్నేహితుడినే దారుణంగా మోసం చేశాడు ఓ యువకుడు. ఇంటిమీద లోన్ ఇప్పిస్తానని నమ్మించి నట్టేటా ముంచేశాడు. అంతటితో ఆగకుండా ఆ ప్రాపర్టీ తనే దక్కించుకోవాలనే అత్యాశతో ఫ్రెండ్ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేశాడు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడికి పట్టుమని పాతికేళ్లు కూడా లేకపోగా ఇందుకు సంబంధించిన వార్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
పూర్తిగా చదవండి..నమ్మినవాడే నర హంతకుడు.. ఆస్తి కోసం ఫ్రెండ్ ఫ్యామిలీనే ఖతం చేశాడు
ఆస్తికోసం నమ్మిన స్నేహితుడి ఫ్యామిలీ మొత్తాన్ని హతమార్చిన భయంకరమైన ఘటన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగింది. మాక్లుర్ కు చెందిన ప్రసాద్ ఇంటిని దక్కించుకోవాలని ప్లాన్ చేసిన అదే గ్రామానికి చెందిన ప్రశాంత్ ఒక్కొక్కరిగా 6గురిని చంపేయగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Translate this News: