వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చిన సదరు వ్యక్తి దగ్గర అడ్డగోలుగా డబ్బులు వసూల్ చేసిన ఓ డాక్టర్ ఆపరేషన్ చేశాడు. అయితే కొన్నాళ్లకు యువకుడు మరణించాడు. దీనిపై ఫ్యామిలీ విచారణ చేపట్టగా తప్పుడు ఆపరేషన్ చేసినట్లు బయటపడింది. దీంతో వైద్యుడికి భారీ జరిమాన పడింది.
పూర్తిగా చదవండి..పిత్తాశయంలో రాళ్లు.. వైద్యుడికి రూ.1.27 కోట్ల జరిమానా.. అసలేమైందంటే?
కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చిన యువకుడికి తప్పుడు ఆపరేషన్ చేసిన సంఘటన యూపీలో చోటుచేసుకుంది. ఆరోగ్యం క్షీణించి శివమ్ మరణించడంతో బాధితుడి తండ్రి డాక్టర్ అరుణ్ పై ఫిర్యాదు చేశాడు. వైద్యుడికి రూ.1.27 కోట్ల జరిమానా విధించింది వినియోగదారుల ఫోరం.
Translate this News: