Kamareddy BJP MLA Katipally Venkataramana Reddy: కేవీఆర్.. కాటిపల్లి వేంకట రమణారెడ్డి.. తెలంగాణలో ఈ పేరిప్పుడు సంచలనం. ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను పరాజితులను చేసి కామారెడ్డిలో కాషాయ జెండా ఎగరేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. చిత్తశుద్ధి, అంకితభావంతో కూడిన ప్రజాసేవే తన ఈ విజయానికి కారణమయ్యాయంటున్నారు కేవీఆర్. నిస్వార్థ రాజకీయాల కోసం తాను పనిచేస్తున్నానని, అందుకే ప్రజలు తనకు అండగా ఉన్నారని అంటున్నారాయన. కులం, మతం, ప్రాంతం వంటి సంకుచిత భావాలకు అతీతంగా.. ప్రజలు నమ్మకంతో తనకు ఓటు వేసి గెలిపించారని, ఎల్లప్పుడూ ప్రజల సేవకే కట్టుబడి ఉంటానని అంటున్నారు కాటిపల్లి వేంకటరమణారెడ్డి.
పూర్తిగా చదవండి..KVR: ప్రజలు నమ్మకంతో గెలిపించారు.. వారి సేవకు కట్టుబడి ఉంటా.. డబుల్ జెయింట్ కిల్లర్ కేవీఆర్ తో ఆర్టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ
కాటిపల్లి వేంకట రమణారెడ్డి.. తెలంగాణలో ఈ పేరిప్పుడు సంచలనం. ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను పరాజితులను చేసి కామారెడ్డిలో కాషాయ జెండా ఎగరేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. రాజకీయ ప్రస్థానం, వ్యూహాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై ఆయన ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.
Translate this News: