Ayodhya : వచ్చే ఏడాది జనవరి 22 న అయోధ్య(Ayodhya) లో భవ్య రామ మందిరం ప్రతిష్ట మహోత్సవం జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా దగ్గర ఉండి చూసుకుంటున్నాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసే భక్తుల కోసం రైల్వే శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
పూర్తిగా చదవండి..Ayodhya : అయోధ్య వెళ్లే వారికి గుడ్ న్యూస్..మొదటి 100 రోజులు..1000 ట్రైన్లు!
అయోధ్య భవ్య మందిరం ప్రతిష్టాపన కార్యక్రమం జనవరి 22 న జరగనుంది. ఆ మరుసటి రోజు నుంచి భక్తులకు అనుమతినిచ్చిన క్రమంలో రైల్వేశాఖ తొలి 100 రోజులు కూడా 1000 ప్రత్యేక రైళ్లను అయోధ్యకు నడపనున్నట్లు తెలిపింది.
Translate this News: