Ananthapuram: ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. కదిరి నియోజకవర్గ ఇన్చార్జి కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరనున్నారు 200 మంది పైగా వైసీపీ నేతలు. ఇందులో సర్పంచులు, ఎంపీటీసీలు మండల వైసీపీ కన్వీనర్లు సైతం ఉన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ అధికార పార్టీ వైసీపీపై విమర్శలు గుప్పించారు.
పూర్తిగా చదవండి..Ananthapuram:కదిరి నియోజకవర్గంలో వైసీపీకి షాక్..!
ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. కదిరి నియోజకవర్గ ఇన్చార్జి కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరనున్నారు 200 మంది పైగా వైసీపీ నేతలు. ఇందులో సర్పంచులు, ఎంపీటీసీలు మండల వైసీపీ కన్వీనర్లు సైతం ఉన్నారు.
Translate this News: