Lok Sabha MP Suspension : లోక్సభ(Lok Sabha) లో తీవ్ర గందరగోళం సృష్టించిన ఐదుగురు ఎంపీలను సస్పెండ్ చేశారు. భద్రత ఉల్లంఘనపై చర్చ సందర్భంగా లోక్సభలో క్రమశిక్షణను పాటించలేదని ఐదుగురు ఎంపీలను సస్పెండ్ చేశారు. అటు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ను రాజ్యసభ నుంచి మిగిలిన సెషన్లకు సభ చైర్మన్ సస్పెండ్ చేశారు.
పూర్తిగా చదవండి..BREAKING : ఐదుగురు లోక్సభ ఎంపీలు సస్పెన్షన్..!
లోక్సభలో ఐదురుగు ఎంపీలు సస్పెండ్కు గురయ్యారు. భద్రత ఉల్లంఘనపై చర్చ సందర్భంగా లోక్సభలో క్రమశిక్షణను పాటించలేదని ఐదుగురు ఎంపీలను సస్పెండ్ చేశారు.
Translate this News: