Indus Hospital Fire Accident: విశాఖపట్నం జిల్లా (Vishakapatnam) కేంద్రంలోని జగదాంబ జంక్షన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇండస్ ఆస్పత్రిలోని రెండో అంతస్థులో మంటలు చెలరేగడంతో రోగులు భయంతో పరుగులు తీశారు. పలువురు మంటల్లో చిక్కుకోగా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
పూర్తిగా చదవండి..ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఆస్పత్రిలో అల్లాడిపోయిన రోగులు
విశాఖపట్నం జిల్లా కేంద్రంలోని జగదాంబ జంక్షన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇండస్ ఆస్పత్రిలోని రెండో అంతస్థులో ఈ మంటలు చెలరేగడంతో రోగులు భయంతో పరుగులు తీశారు. పలువురు రోగులు మంటల్లో చిక్కుకోగా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
Translate this News: