NTR District: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు తహశీల్దార్ కార్యాలయం ముందు రెండో రోజు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, గ్రాట్యుటీతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి తిరువూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జి శావల దేవదత్ తోపాటు నాయకులు సైతం పాల్గొని నిరసన తెలిపారు.
పూర్తిగా చదవండి..AP: రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల ఆందోళన .!
ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, గ్రాట్యుటీతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ కంటే అదనంగా జీతం ఇస్తామని చెప్పిన సీఎం జగన్ ఇప్పుడు మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Translate this News: