Marri Rajashekhar Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చి నాలుగు రోజులు అయిందో లేదో అప్పుడే తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కార్పొరేటర్లు, నాయకులకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఆన్లైన్ను ఉపయోగించి కొందరు దుండగులు స్పూఫ్ కాల్స్ చేస్తూ కుటుంబాలను నాశనం చేస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. దీనిపై మేడ్చల్ జిల్లా నేరేడ్మెట్లో రాచకొండ సీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. త్వరలో దుండగులపై చర్యలు తీసుకుంటామని సీపీ హామీ ఇచ్చినట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..నా ఫోన్ హ్యాక్ చేశారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చి నాలుగు రోజులు అయిందో లేదో అప్పుడే తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Translate this News: