Janshatabdi Express Bogey Caught Fire : ఇటీవల కాలంలో రైలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా భువనేశ్వర్ నుంచి హౌరా వెళ్తున్న జనశతాబ్ది ఎక్స్ప్రెస్ (Jan Shatabdi Express)కు ప్రమాదం (Accident)తప్పిందనే చెప్పవచ్చు. ఒడిశాలోని కటక్ రైల్వే స్టేషన్ లో నిలిచి ఉన్న జనశతాబ్ది ఎక్స్ ప్రెస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
పూర్తిగా చదవండి..Breaking : జనశతాబ్ది ఎక్స్ప్రెస్ బోగీలో మంటలు
ఒడిశాలోని కటక్ రైల్వే స్టేషన్ లో నిలిచి ఉన్న జనశతాబ్ది ఎక్స్ ప్రెస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.దీనిని గమనించిన సిబ్బంది వెంటనే వాటిని ఆర్పేశారు. ట్రైన్ కింద భాగంలో మంటలు రావడంతో ప్రయాణికులంతా భయాందోళనతో కిందకి పరుగులు పెట్టారు.
Translate this News: