ఏపీలో మిచౌంగ్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి. పలు ప్రాంతాల్లో రోడ్ల పైనే నీరు నిలిచిపోయి నదులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న సహాయ కార్యక్రమాలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
పూర్తిగా చదవండి..తుఫాన్ సహాయ కార్యక్రమాలపై అధికారులతో ఏపీ సీఎం జగన్ భేటీ!
ఏపీలో అల్లకల్లోలం సృష్టిస్తున్న మిచౌంగ్ తుఫాన్ సహాయక చర్యల గురించి ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలను వెంటనే ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.
Translate this News: